Ministers' Review Meeting Turns Chaotic as MLAs Padi Kaushik Reddy and Sanjay Clash <br />కరీంనగర్ జిల్లాలోని కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సమక్షంలోనే ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఒకరినొకరు తోసుకోవడం సంచలనం రేపింది. <br />#PadiKaushikReddy <br />#mlasanjaykumar <br />#karimnagar <br />#brsvscongress<br /><br />~ED.232~PR.358~HT.286~